ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ – ఏఐ సమ్మిట్లో పాల్గొననున్న నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 11,...
దేశీయ డ్రోన్ సంస్థలకు కేంద్రం షాక్ – రూ.230 కోట్ల కాంట్రాక్టుల రద్దు న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన మూడు కాంట్రాక్టులను రద్దు చేసింది....
మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ – కీలక అంశాలపై చర్చ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో సమావేశమయ్యారు. ఈ...
"ఒకే కుటుంబానికి అంకితం చేసిన పార్టీ.. కాంగ్రెస్పై మోడీ ఫైర్" న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశం...
"పార్టీ మారిన వారిపై కేసు ఫాలో అప్ చేస్తాం" – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన కేసును నేడు ఫాలో అప్...
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తి.. ఫలితాలు ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, 699 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఫిబ్రవరి 8వ తేదీన...
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో మంత్రి నారా లోకేశ్ భేటీ హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా...
ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా: పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు...