Breaking News

ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు. ఆ బిల్లు మహిళల హక్కుల పరిరక్షణకు...

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మొత్తం 528 ఓట్లు నమోదుకాగా, అనుకూలంగా 298,...

మహిళా బిల్లుపై కాంగ్రెస్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం...

లోక్‌సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం.. రాజకీయాలకు కొత్త అర్ధం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘నారీ శక్తి వందన్’ సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశ ప్రజల ఆశయాలకు అనుకూలంగా లేదని ఆయన పేర్కొన్నారు....

దేశవ్యాప్తంగా బీసీ హక్కుల కోసం గళమెత్తుతున్న ఉద్యమం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా బీసీ వర్గాల హక్కుల కోసం ఉద్యమం ఉద్ధృతమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదాలు మార్మోగుతుండగా, మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్...

కీలక బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్.. ఉత్కంఠభరిత పరిస్థితి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా శుక్రవారం లోక్‌సభ మారింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సహా మూడు ముఖ్యమైన బిల్లులపై ఇవాళ సాయంత్రం ఓటింగ్ జరగనుండడంతో దేశవ్యాప్తంగా...

లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాదికి అదనపు ప్రాధాన్యం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. జనాభా నిష్పత్తికే పరిమితం కాకుండా అదనంగా సీట్లు...

సేవాగ్రామ్ ఆశ్రమంలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. స్వాతంత్ర్య సమరానికి చారిత్రక కేంద్రమైన ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన నేపథ్యంలో ఈ పర్యటనకు...