పార్లమెంట్లో ఎంపీల మధ్య తోపులాట: లోక్సభ, రాజ్యసభ వాయిదా ఢిల్లీ:పార్లమెంట్లో MPs మధ్య జరిగిన తోపులాట కారణంగా లోక్సభ మరియు రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహజీవనంపై వ్యాఖ్యలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహజీవనాన్ని సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిగణించారు. యూట్యూబ్ పోడ్కాస్ట్లో ఆయన స్వలింగ సంపర్క వివాహాలు, సమాజవ్యవస్థపై అవతలే ప్రభావాలు పడతాయని...
రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన న్యూఢిల్లీ, డిసెంబర్ 18, 2024:కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయన రాజీనామా చేయాలని...
పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు డిసెంబర్ 18, 2024రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబా సాహెబ్ అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆయన...
|| The court doors are open || - ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సుప్రీం హామీ డిసెంబర్ 18, 2024, న్యూఢిల్లీ:ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సుప్రీంకోర్టు హామీ...
అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్పందన: అంబేద్కర్ పేరు అంటే కొందరికి గిట్టదంటూ ఆగ్రహం చెన్నై, డిసెంబర్ 19:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన...
|| Establishment of the JAPC Committee on the Jamili Bill || న్యూ ఢిల్లీ:జమిలి బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి పీపీ చౌదరి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ...
విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు....
అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం ఆంధ్రప్రదేశ్కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ మరియు , సంఘీ ఇండస్ట్రీస్ సంస్థలను తమలో విలీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న అంబుజా సిమెంట్స్ ప్రకటించింది....
గబ్బా టెస్టుతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బ్రిస్బేన్లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు చివరి రోజు తన రిటైర్మెంట్...