సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి: వివాదాల మధ్య వినోదం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబ వివాదాలు, జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతుండగానే సంక్రాంతి వేడుకల్లో పాల్గొని కాస్తా...
ఆరోగ్యశ్రీ బకాయిలతో ఇబ్బందులు: ఏపీ, తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటం ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవలు అందించిన ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వాలు బకాయిలను చెల్లించకపోవడంతో ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో...
తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి: వెంకయ్య నాయుడు రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలు తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి...
నేడు జేపీసీ సమావేశం: ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనపై చర్చ ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నేడు తన తొలి సమావేశాన్ని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా...
రైతులకు శుభవార్త: ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన వరదల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బుడమేరు నది ఉప్పొంగడంతో విజయవాడ నగరం సగభాగం...
స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని డిప్యూటీ సీఎం...
ఆంధ్రప్రదేశ్కు రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో డీల్టెక్...
ఏఐసీసీ ఫేక్ న్యూస్ పేడ్లర్లతో నిండిపోయిందని బండి సంజయ్ విమర్శ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రియా శ్రీనెట్ ఓ...
ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై...