Breaking News

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం...

ఆధునిక మహిళా ద్రోహులుగా చరిత్రకెక్కిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి: బిజెపి మహిళ మెర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి

ఒంగోలు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిపై NDA మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిగా చరిత్రలో...

టీ20 వరల్డ్‌కప్‌లో కలకలం.. క్రికెట్‌లో గ్యాంగ్ బెదిరింపుల ఆరోపణలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న...

దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి ఆరోపణలు.. వైకాపా నేతలపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకాలు...

ఏపీలో కొత్త ఉద్యోగ విధానం అమలు.. స్థానికులకు అధిక ప్రాధాన్యం

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్,...

కడప దస్తగిరి హత్య కేసు మలుపు.. భూవివాదాలే కారణమా?

కడప, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక భారీ స్థాయి భూవివాదాలు ఉన్నాయని పోలీసులు...

కేంద్ర నిధులపై ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమన్న బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల అంశంపై బహిరంగ వేదికపై చర్చించేందుకు సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై...

ఏపీలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె.. సేవలపై ప్రభావం

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమ్మె ప్రారంభించినట్లు మున్సిపల్...

మేడిగడ్డ బ్యారేజీపై సీఎం రేవంత్ ఫీల్డ్ విజిట్.. పునరుద్ధరణకు కార్యాచరణ వేగవంతం

మేడిగడ్డ, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పునరుద్ధరణ దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలకంగా ముందడుగు వేశారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి,...

కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టమైన దిశ.. పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం

మేడిగడ్డ, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వదిలేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తిగా పునరుద్ధరించి మళ్లీ...