Breaking News

మంత్రి లోకేష్ కు పెళ్లి పిలుపు

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కుప్పం నియోజక వర్గ యంగ్ ప్రొఫెషనల్ స్వర్ణాంధ్ర 2047 ఓబుళరెడ్డి ధనుంజయ రెడ్డి పెళ్ళికి...

ప్రతిష్టాత్మకంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణ.

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాసనసభ–శాసనమండలి సభ్యులకు సంబంధించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణలో భాగంగా, ఈరోజు విజయ వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న క్రీడావే...

సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలు.

బాలికలను పరామర్శిస్తున్న దేవినేని అవినాష్. సమావేశంలో మాట్లాడుతున్న అవినాష్. ఎ.కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): మండల కేంద్రమైన ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కళాశాలలోని వసతి గృహాన్ని శుక్రవారం వైఎస్ఆర్...

విద్యార్థినుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయవద్దు: దేవినేని అవినాష్

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి ఎ.కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయవద్దని నోరు అదుపులో...

దోమల నివారణపై అవగాహన ప్రదర్శన

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నగరంలో దోమల నివార ణకు ప్రతిఒక్కరూ సహక రించాలని నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు కోరారు. ఫ్రైడే-డ్రైడే సందర్భంగా ఎల్...

ఐదో వార్డ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన…

యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐదోవాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన యాదగిరిగుట్ట...

ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు బెజవాడ బార్ అసోసియేషన్..!

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు బెజవాడ బార్ అసోసియే షన్ ప్రెసిడెంట్ శ్రీ ఎ.కె. బాషా పర్యవేక్షణలో, ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్ శ్రీ...

ఆలేరు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన అనంతరం

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు. బీర్ల అయిలయ్య కామెంట్స్... యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీఆర్ఎస్, బీజేపీలు కలిసి వచ్చినా...

గ్రామాలలో పచ్చదనంతో నే ప్రజల పరిరక్షణ: జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ అరుణ

నాగాయలంక, (కృష్ణా )ఫిబ్రవరి 13, నేటి తెలుగు పత్రిక: గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పచ్చని మొక్కలు ఎంతో దోహదకారంగా నిలుస్తాయని, అదేవిధంగా చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి...

యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా గెలుపు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఖాతాను తెరిచింది. ఒకటో వార్డు నుండి పోటీ చేసిన బీజేపీ...