Breaking News

హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలు.

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజ‌య‌వాడ గ‌త ఏడాది కాలం నుంచి కేశినేని ఫౌండే ష‌న్ ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి...

కస్తూర్బా బాలికల విద్యాలయానికి క్యూ కట్టిన అధికారులు

ఎలుకల కాటుకు గురైన బాలికలను పరామర్శిస్తున్న ఆర్డీవోకె. మాధురి. ఎ.కొండూరు ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 12 మంది బాలికలను ఎలుకలు దాడి చేసి కొరకడంతో...

కూటమి ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత: సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య

ఎ. కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వసతి గృహాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు...

మీ ఇంటి ముంగిటే టమోటాలు: రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి.

రాయచోటి, ఫిబ్రవరి 13(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం...

పేకాట స్థావరంపై మెరుపు దాడి – ఎనిమిది మంది అరెస్ట్

రూ.10,300 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి రూరల్...

మహాశివరాత్రి సందర్భంగా మెట్ల మార్గంలో భారీ అన్నదాన కార్యక్రమం

వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గంలో వేలాది భక్తులకు అన్నదానం. శివనామస్మరణతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి. మహాశివరాత్రి పర్వదినం –...

కోదాడలో టీడీపీ ఫిరాయింపుదార్లకు, ప్రోత్సాహులకు చెంపపెట్టు.

కోదాడ, ఫిబ్రవరి 13(నేటి తెలుగు పత్రిక ): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి ఫిరాయించి పదవుల కోసం వెంపర్లాడిన వారిని ఓడించిన ఓటరు మహాశయులకు తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ...

కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ ని కలసిన నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు.

నేటి తెలుగు పత్రిక: కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ గారిని జే ఏ సి కార్యాలయం లో కలసిన నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు గారు.

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనకు...

మధురం.. మధురం.. అందమైన ప్రేమ కథనం: నేడు ప్రేమికుల దినోత్సవం

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల...