Breaking News

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...

బెంగాల్‌లో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో...

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు యూనిఫామ్‌, అవినీతి రెండూ కలిసి ఉండలేవు హైదరాబాద్ ,ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక): ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు....

పల్నాడులో ఏఎస్సైపై సంచలన ఆరోపణలు.. బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెలుగులోకి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలో ఒక పోలీసు ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు వెలుగులోకి...

పూలే ఆశయ సాధనకు టిడిపి కృషి చేస్తుంది..!

విజయవాడ. ఏప్రిల్ 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ మూఢన మ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని విజయవాడ పార్లమెంటు...

ములుగులో మంత్రి సీతక్క ఆగ్రహం.. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మేడారం ఘటనను...

జగిత్యాలలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో ఈ నెల 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని నాయకత్వం...

జిసిసిల హబ్‌గా హైదరాబాద్.. పెట్టుబడిదారుల తొలి ఎంపిక: మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరం గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కీలక కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

జనాభా గణన లో కి ప్రజలు సమగ్ర వివరాలు అందించి సహకరించండి : (సూపర్వైజర్)ఇరిగేషన్ శాఖ ఏఈ నిర్మల సరోజ

గుడ్లవల్లేరు, ఏప్రిల్ 11 ( నేటి తెలుగు పత్రిక ): జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గుడ్లవ ల్లేరు జనగణన...

హెలికాప్టర్ ల్యాండింగ్ లో పొరపాటు.. మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు తప్పిన ప్రమాదం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్‌సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్‌పై దిగాల్సిన...