Breaking News

ములుగు జిల్లా కు కేంద్రం గుడ్ న్యూస్.. నిర్భయ నిధి కింద ఎంపిక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మహిళలు, బాలికల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భయ నిధి కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. మహిళలు, బాలికల కోసం చేపట్టిన సమ్మిళిత నగరాలు...

జాతీయ లోక్ అదాలత్ 2026 గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఊరట

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? వాటిని క్లియర్ చేయడానికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ 2026లో ట్రాఫిక్ చలాన్లు సహా...

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కొత్త సౌకర్యం.. వాట్సాప్‌లో “Hi” పంపితే ఓపీ స్లిప్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆస్పత్రుల్లో ఓపీ స్లిప్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే సమస్యకు చెక్ పెట్టేందుకు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై వాట్సాప్‌లో...

వేముల ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు: ఎ. రేవంత్ రెడ్డి

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): బాల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి...

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు నాయుడు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే...

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశ మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. మహిళలకు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు, వృద్ధి...

ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఎల్పీజీ సరఫరాపై వస్తున్న సమస్యలను...

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

హైదరాబాద్ ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరిలో...

తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం.. హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కీలకమైన తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్.. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన జేఏసీ

మార్చ్ 14 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు...