“సీఎం మాటలు కోటలు దాటినా.. ఆచరణ గడప దాటడం లేదు”
"గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు – ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠ" హైదరాబాద్: తెలంగాణలో గురుకులాల ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో విద్యార్థులు ఫుడ్...
