Breaking News

ఏపీకి భారీ స్టీల్ ప్లాంట్.. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్...

విశాఖలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ.. లోకేష్ నివాళులు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో దివంగత సామాజిక సంస్కర్త దొమ్మటి వెంకట రెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య,...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ హామీ.. ఎవ్వరూ నిరాశ్రయులు కాదు

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి కుటుంబానికి...

గ్యాస్ కొరతలో బిగ్ డెసిషన్.. 10 కిలోల LPG సిలిండర్ రాబోతుందా?

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చమురు సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గృహ LPG సిలిండర్‌కు...

మొబైల్ నంబర్ లేకుండా చాట్‌లు, కాల్స్.. దేశీ AI యాప్ లాంచ్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ యుగంలో భద్రత, గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య స్వదేశీ టెక్నాలజీతో కొత్త కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అనువాదిని AI అభివృద్ధి చేసిన హైప్డ్ సంవాదిని...

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక పాలన : రచ్చ శ్రీనివాస్ బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ప్రభుత్వంఅవినీతి అరాచక కమీషన్ల పాలనతో తెలంగాణ ను భ్రష్టు పట్టిస్తూ ప్రజల బతుకులను ఆగం చేస్తూ భావితరాలకు...

విజయవాడ లో సింహ గర్జన సెగ – కలెక్టరేట్‌కు కదిలిన బీసీవై పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు...

గుడ్ న్యూస్.. ఏపీలో చేనేతలకు ఉచిత విద్యుత్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మంత్రి సావిత్రి వివరాల ప్రకారం,...

సంచలన నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక...

విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. 83వ రోజుకు చేరిన కార్యక్రమం

విశాఖపట్నం, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ విశాఖపట్నంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం 83వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్...