విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు
విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు: స్వర్ణాంధ్ర లక్ష్యం పునరుద్ఘాటన విజయవాడ పటమటలోని దత్త పీఠాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు. స్వామీజీ సీఎం...
