Breaking News

విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు

విజయవాడ దత్త పీఠం సందర్శించిన చంద్రబాబు: స్వర్ణాంధ్ర లక్ష్యం పునరుద్ఘాటన విజయవాడ పటమటలోని దత్త పీఠాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు. స్వామీజీ సీఎం...

ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్‌ రోజుకో మాట

కేటీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు: ఫార్ములా ఈ రేస్ కేసులో రోజుకో మాట అన్నారు తెలంగాణ ఫార్ములా ఈ రేస్ కేసు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు...

బ్లాక్‌చైన్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు

తెలంగాణలో బ్లాక్‌చైన్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు: మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో బ్లాక్‌చైన్ సిటీ (Blockchain City)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ సిటీని...

అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం పై స్పందన బండి సంజయ్

కేరళలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం: కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన కేరళ కొట్టాయం జిల్లాలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి...

హైడ్రా కూల్చివేతలు..రాష్ట్రపతి చేరిన అంశం

తెలంగాణ హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరిన అంశం తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ కూల్చివేతల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేత బక్క...

ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల : కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కవిత హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్...

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న డీకే అరుణ

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజయవాడ: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబసమేతంగా దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా...

అవయవాలపై వ్యాపారం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు

అవయవదానం పై అవగాహన కార్యక్రమం – ఏపీ మంత్రి సత్యకుమార్ పిలుపు గుంటూరు: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు....

కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం హైదరాబాద్: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తున్నది. ఈ భాగంగా,...

రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?

"రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?" : కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రైతు భరోసా గురించి మాట్లాడుతూ, "రైతులు అడుక్కోవాలా?" అని ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ భవన్ లో...