Breaking News

పేరు చెప్పి దందాలు చేస్తే ఉపేక్షించేది లేదు

తన పేరుతో దందాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన మంత్రి వంగలపూడి అనిత సారిపల్లిపాలెం, డిసెంబర్ 29: తన పేరును ఉపయోగించి ఎవరైనా ఇసుక, భూ దందాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని...

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్, డిసెంబర్ 29: పదేండ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగిన గురుకులాల గౌరవం ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఎందుకు క్షీణించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)...

అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు

తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సమావేశం లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్...

అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు

మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్‌ఆర్) పై ప్రధాని నరేంద్ర మోదీ తన 117వ మన్ కీ...

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ, డిసెంబర్ 29: గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు భీమ్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి...

దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్ష అనవసరమ..?

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 29: రైతు సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి...

పోలీసుల్లో ఆత్మహత్యలు ఆందోళనకరం..

పోలీసుల్లో ఆత్మహత్యలు ఆందోళనకరం: హరీష్ రావు స్పందన హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి...

రాబోయేది గులాబీ శకమే: కల్వకుంట్ల కవిత

రాబోయేది గులాబీ శకమే: కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో రాబోయేది గులాబీ జెండా శకమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇవాళ నిజామాబాద్‌లో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె...

విద్యుత్ ఛార్జీలపై వైకాపా అనవసరం నిరసనలు

విద్యుత్ ఛార్జీలపై వైకాపా నిరసనలు అనవసరం: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అసత్య ప్రచారం చేస్తూ రోడ్లెక్కుతున్న వైకాపా నాయకుల తీరును టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రంగా...