Breaking News

పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ ప్రారంభించనున్నారు

పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ ప్రారంభండిసెంబర్ 08, 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లలో అనర్హుల అర్హత నిర్ధారణ కోసం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. వైసీపీ పాలనలో దివ్యాంగులు సహా ఇతర కేటగిరీలకు...

వరంగల్ చపాట మిర్చికి జీయో ట్యాగ్ గుర్తింపు

వరంగల్ చపాట మిర్చికి జీయో ట్యాగ్ గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే ప్రసిద్ధ చపాట మిర్చికి అరుదైన గుర్తింపు లభించింది. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (IPO) ఈ మిర్చికి జీయో ట్యాగ్...

మున్సిపాలిటీల్లో 51 గ్రామాల విలీనం

తెలంగాణలో 51 గ్రామాల విలీనం: కీలక నిర్ణయంహైదరాబాద్, డిసెంబర్ 08 రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....

టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్న అవకాశం ఈ నెల 9వ తేదీన టీడీపీ నాయకుడు నారా లోకేష్ సమక్షంలో వాసిరెడ్డి పద్మ టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమవాయువ్య దిశగా కదులుతుండగా, వాతావరణ శాఖ తెలిపిన మేరకు, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 11...

బెల్లం తినడం వల్ల ఉపయోగాలు..

బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రింది విధంగా వాటిని వివరించవచ్చు: గ్యాస్ ఉబ్బరం తగ్గించడం: బెల్లం తినడం గ్యాస్ మరియు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత తీపి...

కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం.

నేడు మాజీ సీఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై...

ఆంబులెన్స్ దొంగని ఛేజింగ్ చేసి పట్టుకున్నరు..

ఆంబులెన్స్ దొంగను పట్టుకున్న పోలీసులు సినీ ఫక్కీలో పోలీసులు దోషిని ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ చోరీ చేసి పారిపోతున్న ఓ దొంగను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక...

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ గారు. చెక్కి పై ఎక్స్పైరీ చూస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను...