Breaking News

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి సమీక్ష

|| Chief Minister Chandrababu Review on the Grain Purchase Process || ఫౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన 26...

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణసువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు టిఆర్ఎస్ పాలకుల తప్పిదాలకు వసతి గృహాల పిల్లలు...

వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్ ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది - వైఎస్ షర్మిలా రెడ్డి పంజరం నుంచి...

చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ. || K Ramakrishna, Secretary of State for CPI to Chandrababunayunu. || నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను...

హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!!

కొండాపూర్ లో ఉద్రిక్తత…హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!! || Harish Rao, Paddy Koushik Reddy Arrest !! || హైదరాబాద్, డిసెంబర్ 05హైదరాబాద్ లోని కోండాపూర్ లో మాజీ మంత్రి...

సమస్యలు నాకు చెప్పండి.

సమస్యలు నాకు చెప్పండి.. || Tell me the problems. || hello.lokesh@ap.gov.in *ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ. ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి || Rs.1 lakh to the families of policemen who died in AP || ఏపీలో విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు, ఆకస్మికంగా,అనారోగ్యంతో...

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

బంగారం ధరలు ఒకసారి పరుగుతే, మరోసారి తగ్గుతాయి. దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. ధర ఎంత అయినా ఉండని వెనకాడకుండా కొంటారు. గత కొన్ని రోజులుగా...

నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్.

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్. || Green signal for new junior colleges. || ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల...

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది .