Breaking News

ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. నాణ్యతలో రాజీ లేదు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు...

7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు.. శాసనమండలిలో లోకేష్ ప్రకటన

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను అందిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు....

మహిళా సాధికారత కోసం.. గివ్ టూ గైన్.

ఆకాశంలో సగం, అవకాశాలలో సగం.మహిళా సాధికారత కోసం మద్దతు. మహిళాభ్యున్నతి లేని అభివృద్ధి నిరర్థకం. మహిళా సాధికారత.. చట్టాలు అమలతోనే సాధ్యం. సామాజిక ఆచారాలుతో , మహిళా అభ్యున్నతి మందగమనం. కోదాడ ,మార్చి 7(నేటి...

సంపూర్ణ సాధికార‌తే నిజ‌మైన మ‌హిళాభ్యుద‌యం

కోదాడ, మార్చి 7(నేటి తెలుగు పత్రిక): గ‌డిచిన రెండున్న‌ర శ‌తాబ్దాల్లో మ‌హిళ‌ల సామాజిక స్థాయి పెరిగింద‌న‌డంలో సందేహాలు లేవు. కానీ, సాధించిన‌దానితో సంతృప్తి చెంద‌డం ఆధునిక భావ‌న‌కు విరుద్ధం. స్వేచ్ఛ‌, స‌మాన‌వ‌త్వ, సౌబ్రాతృత్వం అంద‌రి...

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. రైతులకు మంత్రి సరిత పిలుపు

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. నగరంలోని Fortune Murali Parkలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి...

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌.. 12న ప్రారంభం

హైదరాబాద్‌,mar 07,నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు తెరుచుకోనున్నాయి. అంతర్జాతీయ ఓటీటీ కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేస్తున్న Netix Studios హైదరాబాద్‌లో భారీ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. సుమారు 30...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డెలావర్ గవర్నర్.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌,mar 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్య, ఆరోగ్య రంగాల్లో...

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బొమ్మల రామారం మండలం, నాగినేనిపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి గారి మేనకోడలి వివాహ వేడుకలో పాల్గొని...

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ వార్డుల పరిశీలన

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8,12 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో...

వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్...