Breaking News

కేసీఆర్ కి సిట్ నోటీసులను ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడలో భారీ బైక్ ర్యాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ...

బూతుల రాంబాబుని అరెస్టు చేయాలి: యార్లగడ్డ సుచిత్ర..!

విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న...

ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది: శ్రీ శ్రీనివాస్ ఇంజేటి, చైర్‌పర్సన్, ఎన్ఎస్ఈ

విజయవాడ, 31, జనవరి:  ఎన్ఎస్ఈ  ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్  శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు...

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ,...

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అంద చేత…!

విజయవాడ. జనవరి 31 ఏ సునీల్ కుమార్. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి..! పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్ల మ్మ కిడ్నీ కి సంబంధించిన...

రేపు, ఎల్లుండి సెలవు

రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...

రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

|| Reconstruction of the state is our goal: CM Chandrababu || అమరావతి: “వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకువస్తున్నాం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్...

రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

|| Telangana is the only state where farmer suicides have decreased || - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్...

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి...

జగన్‌కు సీఎం చంద్రబాబు సమకాలీకుడు కాదు.. – గంటా శ్రీనివాస్

ఏపీ అసెంబ్లీలో వైసీపీ హంగామా – జగన్ తీరుపై తీవ్ర విమర్శలు అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తన హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష హోదా లభిస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన వైఎస్ జగన్...