Breaking News

జేఈఈ మెయిన్స్ లో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రతిభ.

93.52పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు. కోదాడ: ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): సోమవారం రాత్రి ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ ఐ...

వంద రోజుల ప్రణాళిక అమలు తో నూరుశాతం ఉతీర్ణత సాధించాలి.

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతోనూరు శాతం ఫలితాలను సాధిం చి ఉత్తీర్ణ‌త శాతంలో జిల్లా ను అగ్రగామిగా...

మీటర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కోటగిరి. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం మీటర్ రీడర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని యునైటెడ్...

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన...

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్...

బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.

యూరియా కొరత లేకుండా చూడాలి. పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలిమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు...

యూరియా విక్రయ కేంద్రాల ఆకస్మిక తనిఖీ.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: కొత్తపల్లి మండలంలోని డిసిఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఫర్టిలైజర్ దుకాణాలను, గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వల రిజిస్టర్ తనిఖీ చేశారు....

జనగామ లో అడుగు పెట్టిన బీర్ల ఐలయ్య.

మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు జనగామ మున్సిపల్...

విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి: ఆయుర్వేద వైద్యాధికారిణి భాగ్యలక్ష్మి.

పామర్రు, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): విద్యార్థి దశ నుంచే విద్యార్థులు విద్యార్థులు తమ ఆరోగ్య భద్రత లో ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలని ఆయుర్వేదిక వైద్యాధికారిణి ఎం భాగ్యలక్ష్మి కోరారు. మంగళవారం మండల...

రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకి వినతిపత్రం.

పామర్రు (పెదపారుపూడి), ఫిబ్రవరి 17, నేటి తెలుగు పత్రిక: పెదపారుపూడి మండల పరిధిలోని యల్లమర్రు గండికోడు పంట కాలువకు ఇరువైపులా దట్టమైన అడవికి మాదిరిగా పేరుకుపోయిన పిchhi మొక్కలతో సాగునీటికి అవరోధంగా ఉన్న వాటి...