Breaking News

మంగళగిరిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి,mar 09,నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్‌లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన...

మహిళల ప్రతిభకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

అమరావతి,mar 09, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ఎన్.చంద్రబాబు నాయుడు సందర్శించి పరిశీలించారు. మహిళలు తయారు చేసిన...

మహిళల ఆర్థిక సాధికారతకు 36 ఒప్పందాలు.. అమరావతిలో సెర్ప్, మెప్మా కీలక నిర్ణయం

అమరావతి,mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగు పడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం మరియు...

“స్వయం ఏపీ” బ్రాండ్‌కు నేను అంబాసిడర్: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు

అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఎన్.చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు...

మహిళల ఎదుగుదలే సీఎం చంద్రబాబు లక్ష్యం.. అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు

అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో రాష్ట్రస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్.చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చిన్నారులు...

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక,mar 09: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో...

“శక్తి టీమ్స్” అండతో నిలిచిన జీవితం.. డీఎస్సీలో టీచర్ ఉద్యోగం

నేటి తెలుగు పత్రిక,mar 09: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలు ఒక ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టిన ఘటనగా నిలిచింది. పోలీసుల సహాయంతో ఆమెకు రక్షణ లభించగా, అనంతరం ప్రభుత్వ...

టీ20 వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియాకు సీఎం రేవంత్ అభినందనలు

నేటి తెలుగు పత్రిక,mar 09: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జాతీయ క్రికెట్ జట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు...

రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం.. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు

నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్...

కరీంనగర్‌ను వాటర్ హబ్‌గా మార్చాం: మాజీ మంత్రి హరీష్ రావు

నేటి తెలుగు పత్రిక,mar 09: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు. కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగునీటి...