Breaking News

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

Mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నిందితులకు సంబంధించిన భారీ...

చంద్రబాబు నిర్ణయం ప్రశంసనీయం: మంచు మనోజ్ ట్వీట్ వైరల్

Mar 07,నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చర్యలపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియా...

“శంకుస్థాపన చేసింది నేనే… నీళ్లు ఇచ్చేదీ నేనే”: చంద్రబాబు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు. 1996 మార్చి 5న తాను ముఖ్యమంత్రిగా...

80ఏళ్ల రామసుబ్బమ్మ స్పూర్తిదాయక విజయగాథపై లోకేష్ స్పందన

అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80ఏళ్ల అథ్లెట్ రామసుబ్బమ్మ విజయగాథపై రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. చిన్నవయసు క్రీడాకారులతో పోటీ పడుతూ పతకాలు సాధిస్తున్న...

అనంతపురం ముంపు కాలనీల సమస్యపై సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి

ఉండవల్లి,mar 07,నేటి తెలుగు పత్రిక: అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ను కోరారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఉండవల్లిలో...

ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు అండగా ప్రభుత్వం… మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన...

జనాభా భారం కాదు… భాగ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్‌పై దృష్టి పెట్టినా...

15న కోకాపేటలో మున్నూరు కాపు పౌండేషన్ సమావేశం

Mar 07,నేటి తెలుగు పత్రిక: మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు తీసుకోవలసిన కార్యాచరణ నిమిత్తం ఈనెల 15న ఉదయం...

దేవాదాయ శాఖ కు ఐఏఎస్ కమిషనర్ ను నియమించాలి: వేల్పూరి శ్రీనివాసరావు

విజయవాడ,Mar07,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలతో, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్న దేవాదాయ శాఖకు నిబద్ధతతో వ్యవహరించే ఐఏఎస్ ర్యాంకు గల కమిషనర్ వెంటనే నియమించాలని కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పూరి...

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో శుక్రవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శివాలయం వీధిలో...