Breaking News

మొట్టమొదటి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ క్రీడా పోటీలు..!

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ చైర్మన్ రవి నాయు డుని వాటర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రదీప్ నాయుడు మర్యాదపర్వకంగా కలిసి, మే 2026లో రాజమహేంద్రవరం లో...

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే...

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో జనసేన నేత బుల్లెట్ ధర్మారావుకు ఘన సత్కారం

నెల్లూరు , నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా రాధా రంగా మిత్రమండలి గౌరవాధ్యక్షులు. పప్పు లక్ష్మీనారాయణ రావు గారు. కుల,మతాలకు అతీతంగా శ్రీ వంగవీటి మోహన రంగా గారి వీరాభిమానుల ఆధ్వర్యంలో రాధా...

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం.. నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్

ఖమ్మం,నేటి తెలుగు పత్రిక: భూదాన్ యజ్ఞ బోర్డు వెలుగుమట్ల సర్వేనెంబర్ 147 148 149 లలో గత 2013 సంవత్సరం నుండి నిరుపేదలు కష్టజీవులు సుమారు 750 మంది ఇల్లులు వేసుకొని జీవిస్తున్నారు ప్రభుత్వం...

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలైతే రూ.25వేలు.. ఏపీ ప్రభుత్వ కొత్త పాలసీ

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచేందుకు కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు....

విజయ్–రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం.. వైరల్ అవుతున్న ఫోటోలు

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది....

నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్ సమీపంలో గల పి.ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వేల్పుల లింగయ్య యాదవ్...

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో...

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనితే రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి ,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR)పై ఆయన...

కలెక్టర్ను కలిసిన మున్సిపల్ చైర్మన్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి గురువారం వచ్చిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మున్సిపల్ చైర్మన్...