యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం...
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ...
విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న...
విజయవాడ, 31, జనవరి: ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు...
విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ,...
విజయవాడ. జనవరి 31 ఏ సునీల్ కుమార్. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి..! పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్ల మ్మ కిడ్నీ కి సంబంధించిన...
రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...
|| Reconstruction of the state is our goal: CM Chandrababu || అమరావతి: “వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకువస్తున్నాం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్...
|| Telangana is the only state where farmer suicides have decreased || - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్...
మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి...