Breaking News

లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…!

విశాఖపట్నం: ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రతి ఒక్కరు ఎముకల పటిష్టతపై శ్రద్ద వహించా లని, ఆరోగ్యంగా ఉండే విధంగా శరీరానికి కావా లసిన పోషకాలు తప్పని సరిగా తీసుకోవాలని లీ...

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

నేటి తెలుగు పత్రిక: ఇటీవల కాలుకి గాయమై కోలుకుంటున్న కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి: సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.

హైదరాబాద్ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వున్న కల్లుగీత కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. తక్షణమే...

రైతులకు రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు

నూతన లిఫ్ట్ నిర్మాణాలతో వేల ఎకరాలు సాగులోకి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ/మేళ్ళచెరువు (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నూతన ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా వేల ఎకరాల...

వైభవంగా ప్రారంభమైన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు,...

15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎంపీడీవో కాండ్రు జ్యోతి

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక ) : గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సాధన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు నిలుస్తున్నాయని పామర్రు మండల అభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. మండల...

మంగళగిరి శివాలయ రథానికి నూతన శోభ

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో రూ.25 లక్షల పునరుద్ధరణ. మంగళగిరి ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన పురాతన...

రైతులు భాగస్వామ్యంతోనే రీ సర్వే: కలెక్టర్ డీకే బాలాజీ

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక): జిల్లాలో రీ సర్వే కార్యక్రమం రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్...

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణకు పదోన్నతి.

నేటి తెలుగు పత్రిక: పంచాయతీ విభాగాన్ని అన్ని రంగాలలో కృష్ణాజిల్లాను అగ్ర పదంలో నిలిపిన ఘనత డాక్టర్ అరుణ కే దక్కింది.అరుణకు పదోన్నతి రావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు,సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఏపీ బడ్జెట్ కు సంబంధించిన పలు అంశాలపై అసెంబ్లీ లో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 16వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి ఏపీకి సుమారు 60 వేల కోట్లు ప్రతి నియోజకవర్గా నికి ప్రత్యేక అభివృద్ధి నిధు...