Breaking News

ఆధ్యాత్మిక సమాధులు పూర్వికుల జ్ఞాపకాలకు ప్రతీకలు

సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలి. పిసిసి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా. రాయచోటి,ఫిబ్రవరి 18 (నేటి తెలుగు...

వెంకటసుబ్బయ్యకు నివాళులు.

కోదాడ ఫిబ్రవరి 18. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,కోదాడ మండలం యర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ లో కీ, శే, వీరేపల్లి వెంకట సుబ్బారావు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్ని. శ్రద్ధాంజలి...

మంత్రిని సన్మానించిన చైర్మన్ వైస్ చైర్మన్.

కోదాడ ,ఫిబ్రవరి18 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సన్మానిస్తున్న, సూర్యాపేట జిల్లా కోదాడమున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు),...

సూక్ష్మ సేద్యం ద్వారా బహుళ ప్రయోజనాలు

రైతులకురాయితీపై బిందు, తుంప‌ర సేద్య ప‌రిక‌రాలు అందజేత. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ. ఎ. కొండూరు ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక): సూక్ష్మ సేద్యంతో త‌క్కువ నీటితో...

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన...

యాదగిరిపల్లికి లక్ష్మీ నరసింహ స్వామి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు తీసుకువచ్చే జ్యోతి...

కరాటే ఛాంపియన్షిప్ లో రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కు ఎంపికైన కిట్స్ విద్యార్థినులు.

కోదాడ, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక.): కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కరాటే లో రాష్ట్ర స్థాయి సిఎం కప్ కు కిట్స్ కళాశాల విద్యార్థి నులు ఎంపిక అయినట్టు...

కర్ల రాజేశ్ కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ.

కోదాడ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): పోలీసుల చేత చిత్రహింసలకు గురై మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా హత్యకు కారకులైన పోలీసులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని గత 4 నెలల...

పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీ ఆవిష్కరణ. విజయవాడ, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు...

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన...