కోదాడ , ఫిబ్రవరి 21 (నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని...
విజయవాడ. ఫిబ్రవరి 21 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమింపబడిన ఎం.ఎస్.బేగుని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం...
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక :యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో...
కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు అరెస్ట్. నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ గారు మాట్లాడుతు Indian Youth Congress చేసిన షర్ట్లెస్ నిరసనలు ప్రజాస్వామ్య సంస్కృతికి తగినవి...
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా చంచల్గూడ జైలు లో ములాఖత్ సమయంలో ఉగ్రప్రణాళికలపై చర్చలు జరిగాయనే...
నేటి తెలుగు పత్రిక: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు భారత జట్టు సమిష్టిగా బ్యాటింగ్లో ఆధిపత్యం చూపలేకపోయింది. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు రాణించినా, మొత్తం బ్యాటింగ్ యూనిట్ కలిసి భారీ స్కోర్లు...
నేటి తెలుగు పత్రిక: వ్యవసాయం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రైతులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పలు డిజిటల్ సాధనాలను అందుబాటులోకి...
నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీ లో ప్రముఖ చారిత్రక, మతపరమైన ప్రదేశాలపై ఉగ్రదాడి కుట్ర జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా అధునాతన IEDలతో దాడులకు ప్రణాళిక...
నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని **న్యూఢిల్లీ** లోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు సమాచారం అందించాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర జరుగుతోందని...