ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి
పులివెందుల ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): శనగలు పండించిన ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కోరారు. సింహాద్రిపురం లో ఏర్పాటుచేసిన శనగల...
