ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని: పురందేశ్వరి స్పష్టం
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్కు అమరావతే శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఒకే రాజధాని అవసరమని, ఆ దిశగా అమరావతి కీలక పాత్ర...
