58 అడుగుల ఎత్తులో అమరజీవి కాంస్య విగ్రహం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరజీవి స్మృతి వనం పరిశీలించిన మంత్రి సవిత తుళ్లూరు/అమరావతి,mar 07,...
కరీంనగర్, మార్చి 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్...
యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, దాతరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదవ తరగతి ఎస్.ఎస్.సి 200...
నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేసి కాంగ్రెస్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు...
హైదరాబాద్,mar 07, నేటి తెలుగు పత్రిక: సాయుధ మిలిటెంట్ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Maoist) ప్రస్తుతం తీవ్ర దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. ఎన్కౌంటర్లు, భద్రతా దళాల ఆపరేషన్లు,...
Mar 07, నేటి తెలుగు పత్రిక: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని...
పామర్రు మార్చి 07( నేటి తెలుగు పత్రిక ): మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ప్రభుత్వం తీసుకున్న లక్ష్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.శనివారం తెల్లవారుజామున నియోజకవర్గం కేంద్రం మైన పామర్రు పట్నం లోని నాగులేరు...
గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల...
సూర్యాపేట,mar 07, నేటి తెలుగు పత్రిక: ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హత మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...
ఏలూరు,mar 07, నేటి తెలుగు పత్రిక: ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పరిరక్షణ యాత్ర నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి కేంద్ర,...