Breaking News

కేంద్ర విధానాలపై షర్మిల దాడి.. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు డిమాండ్

కృష్ణాజిల్లా, మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వై. ఎస్. షర్మిల కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోని కవతవరం గ్రామంలో...

ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరింది.. ‘వృషకర్మ’పై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: యువ సామ్రాట్ నాగ చైతన్య తన కొత్త చిత్రం *‘వృషకర్మ’*పై భారీ అంచనాలు వ్యక్తం చేశారు. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్‌పై సంకల్పం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, 06.03.2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు “ఆత్మనిర్భర్ వికసిత్ భారత్” సంకల్పానికి అనుగుణంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రాన్ని ఆర్థిక,...

గత పాలకుల అప్పుల భారం.. ఆస్తులు తాకట్టు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో జరిగిన ఆర్థిక అవ్యవస్థల వల్ల రాష్ట్రం...

ఏపీ పునర్నిర్మాణం మా లక్ష్యం.. శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఎన్.చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాల్లో ఐదు కోట్ల మంది ప్రజల...

టీమిండియాలో బుమ్రా ఉంటే మా జట్టు బలంగా ఉండేది.. అఫ్రిదీ షాకింగ్ కామెంట్స్

మార్చి 6(నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీం ఇండియా అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం.

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే –సమాజ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు మార్చి 6(నేటి తెలుగు పత్రిక): మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి.

కోదాడ ,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మన 'ప్రగతి మహిళా మండలి'లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ. మహిళా సభ్యులందరూ 8 మార్చి 2026 , ఉదయం 10:00 గంటలకు...

ఏపీలో కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం దిశగా ప్రభుత్వం

అమరావతి,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు...

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి...