ఫీజుల దోపిడీ ఆపాలి.. లేదంటే ఆందోళనలు: కవిత హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గట్టి హెచ్చరిక జారీ చేశారు.స్కూల్స్ యాజమాన్యాలు ఒకేసారి 30 నుంచి 40 శాతం...
