తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో ఉద్రిక్తత.. తండాలో హింసాత్మక ఘటనలు
హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: కూకట్పల్లిలో చోటుచేసుకున్న తల్లి-పిల్లల ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భర్త వేధింపులు భరించలేక స్రవంతి తన ఇద్దరు...
