అమరావతి బిల్లుపై కూటమి ఎంపీలకు లోకేష్ అభినందనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలను అభినందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన...
