Breaking News

‘నారీ శక్తి వందన్’ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు పిలుపు.. 2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్లు లక్ష్యం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ మరియు...

ధరణికోటలో నూతన అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్ల పథకం మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ధరణికోటలో ఏర్పాటు చేసిన నూతన అన్న క్యాంటీన్‌ను ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి...

ప్రొరేటా డీలిమిటేషన్ విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి...

సచివాలయం వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి.. కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతల నివాళులు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సచివాలయం సమీపంలోని 125 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ...

కీసరలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి సీతక్క.. కాంగ్రెస్ పాత్రను గుర్తుచేశారు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వాన్ని...

ప్రజా భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. చిత్రపటానికి మంత్రి సీతక్క ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి...

హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైల్ కారిడార్లు.. శంషాబాద్‌లో భారీ టెర్మినల్ ఏర్పాటు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, బెంగళూరు, పూణె నగరాలకు బుల్లెట్ రైల్...

తమిళనాడులో ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జె. పి. నడ్డా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్, నాగేంద్రన్...

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మంగ్లీ

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ గాయని మంగ్లీ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌ను కలిసి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియా వేదికలపై అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు...