Breaking News

అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం...

ఉప్పలగుప్తం వీరమహిళ చిక్కం సుధారాణికి ఆత్మ కమిటీ చైర్మన్ పదవి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం ప్రాంతానికి చెందిన వీరమహిళ చిక్కం సుధారాణిను అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది....

దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన...

అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని గ్రామ సభ

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమైన పామర్రు పట్టణంలోని ఒకటవ గ్రామ సచివాలయం నందు మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా...

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తెనాలి ఏప్రిల్ 14 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడనిపలువురువక్తలు కొనియాడారు. మంగళవారం గాంధీనగర్ ఇస్కఫ్ కార్యాలయం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్...

ఎస్సీల ఆరాధ్య దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): ఎస్సీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు...

ఏఐ శిక్షణతో గంటకు రూ.14 వేల ఆదాయం.. కొత్త ‘ఏఐ లేబర్ మార్కెట్’ను పరీక్షిస్తున్న లింక్డిన్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మానవ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సంస్థ LinkedIn కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. “ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్” పేరుతో...

ఏపీ ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయాలు.. బస్సు ఛార్జీలపై సమాన విధానం అమలు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఊరటనిచ్చే రెండు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల...

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16...

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్.. ప్రజా రవాణాకు అంతరాయం భయం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్కు చెందిన కార్మికులు ఈ నెల 22వ తేదీ...