Breaking News

జనగణన–2027కు కేంద్రం సన్నాహాలు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా...

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందన.. దక్షిణాదికి అన్యాయం అంగీకరించమన్న స్పష్టం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఎలాంటి నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.ఈ అంశంపై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో...

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం.. పార్టీకి కొత్త దిశ

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్ రాజకీయ...

చేవెళ్లలో దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్‌గూడలో జరిగిన తల్లి–కూతురు మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనను పోలీసులు విచారించగా ఇది ప్రమాదం కాదని,...

జగన్ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు...

టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన నేతలు మంగళగిరి టౌన్, ఏప్రిల్ 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని...

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేష్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఉప...

డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.. అన్యాయం ఉండదని స్పష్టం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ వల్ల దేశంలోని ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు.రాజ్యాంగ...

డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత.. ఇండియా కూటమి కీలక సమావేశం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించడంతో...

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు లోకేష్ ప్రోత్సాహం.. ఎవరెస్ట్ యాత్ర ప్రారంభం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు...