Breaking News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు...

కుప్పం టీడీపీ నేతలకు నారా చంద్రబాబు నాయుడు క్లాస్.. వర్గ రాజకీయాలపై ఆగ్రహం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కుప్పంలో టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం...

ఉజ్వల పథకంతో గ్యాస్‌పై భారీ ఊరట.. సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు...

హెల్త్ ఏటీఎంలతో ఆరోగ్య సేవల్లో విప్లవం.. తెలంగాణలో త్వరలో విస్తరణ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆరోగ్య రంగంలో కొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టి రోగులకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.పైలట్...

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం ఆగిపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సడన్‌గా నిలిచిపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో...

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు...

గచ్చీబౌలి స్టేడియం ప్రపంచ స్థాయికి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఎ. రేవంత్ రెడ్డి క్రీడారంగంలో హైదరాబాద్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు...

యువత క్రీడల నుంచి దూరం ప్రమాదకరం.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరిక

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోని...

పెళ్లి బట్టలతోనే ప్రాణాలు తీసుకున్న యువకుడు.. కేపీహెచ్‌బీలో విషాదం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కేపీహెచ్‌బీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, ఓయో గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అంబిక...

గాజులరామారంలో మెగా బస్ టెర్మినల్.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు ప్రాంతమైన గాజులరామారంలో భారీ స్థాయిలో మెగా బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.నగరంలో పెరుగుతున్న...