Breaking News

ఆధార్‌లో వివరాల మార్పులకు కఠిన నియంత్రణలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఆధార్ కార్డు వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, అందులోని వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆధార్ జారీ సంస్థ UIDAI...

ఘనా–తెలంగాణ మధ్య సహకారానికి కొత్త దారులు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: భారత్‌లోని ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు రావడం...

అమరావతిపై జగన్ విమర్శలు.. ‘మావిగన్’ ప్రతిపాదనపై స్పష్టత

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాజధాని అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి ప్రాజెక్టు అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రోత్సహించడంలో ప్రజాహితం...

లంచం తీసుకుంటూ పోలీస్ అధికారులు పట్టుబాటు.. ACB ట్రాప్‌లో చిక్కారు

హైదరాబాద్, ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శంషాబాద్‌లో లంచం వ్యవహారం బయటపడింది. డబ్బుల కోసం బెదిరింపులకు దిగిన ఇద్దరు పోలీస్ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) చేతిలో పట్టుబడ్డారు.సర్కిల్ ఇన్‌స్పెక్టర్,...

ఏప్రిల్ 8 మా కుటుంబానికి భావోద్వేగ దినం: అన్నా లెజినోవా

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఏప్రిల్ 8 ప్రత్యేకమైన రోజు అని ఆయన భార్య అన్నా లెజ్నేవా తెలిపారు. ఆనందం, ఆవేదన కలగలిపిన...

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే నెల నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.కంపెనీ...

నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసానికి నల్లగొండలోని ఓ స్కూల్ ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్‌ వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సీటు...

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే దేశం వీడాలని సూచన

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా దేశం...

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విద్యుత్ శాఖ సరికొత్త స్మార్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు స్పాట్ బిల్లింగ్...

మద్యం మత్తులో వేగం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను బలిగొట్టింది.అదుపుతప్పిన కారు ముందుగా రోడ్డుపై...