Breaking News

క్యూనెట్ స్కామ్‌లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో...

బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు...

ఏఐ ముప్పుపై సీఎం రేవంత్ అలర్ట్.. విద్యా వ్యవస్థలో భారీ మార్పులు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్లూ...

పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు హ్యాట్రిక్ విజయం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించి...

పార్టీ క్రమశిక్షణపై చంద్రబాబు కఠిన హెచ్చరిక

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు...

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై...

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB)...

బీర్ తాగితే కిడ్నీ రాళ్లు పోతాయా..? నిపుణుల హెచ్చరిక

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కిడ్నీ రాళ్ల సమస్యకు బీర్ పరిష్కారం అన్న నమ్మకం ప్రజల్లో విస్తృతంగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీర్...

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన భూమి సరిపోకపోవడంతో అదనపు భూసేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో...

జూన్‌లో తల్లికి వందనం నిధులు.. విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్యార్థుల కుటుంబాలకు ఊరట కలిగించేలా తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని జూన్ నెలలోనే లబ్ధిదారుల...