బిగ్ న్యూస్: అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోదీ కీలక భేటీ
న్యూఢిల్లీ, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఇంధన సమస్యలు, భద్రతా అంశాలపై చర్చించేందుకు అన్ని...
