Breaking News

రోడ్డు ప్రమాదాల కోసం విస్తృత అవగాహన సదస్సు…!

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేక్ షరీన్...

ఏపీ–తెలంగాణలో మారిన వాతావరణం.. మూడు రోజుల వెదర్ అలర్ట్

నేటి తెలుగు పత్రిక: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన...

విద్యార్థినిల స్వీయ రక్షణకు కరాటే శిక్షణ దోహదం: ఏఎన్ఎం హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏ పూర్ణచంద్రారెడ్డి.

పామర్రు, ఫిబ్రవరి 24(నేటితెలుగుపత్రిక ): విద్యార్డులస్వీయ రక్షణకు కరాటే శిక్షణ ఎంతో దోహదంగా నిలుస్తుందని పామర్రు ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అన్నప్పరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఈనెల 22న ఉమ్మడి పశ్చిమగోదావరి...

సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం కృషి చేయాలి.

కోదాడ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి పురపాలక సంఘ నూతన పాలకవర్గం తక్షణమే కృషి చేయాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన...

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): అదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు ఇతర పార్టీ నేతలను పార్టీ ప్రజా...

రేకుర్తి భూబాధితులకు మంత్రుల భరోసా.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రేకుర్తిలోని వివాదాస్పద భూములను 22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి...

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలన్నారు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం...

కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ‘కేరళ’ ఇకపై ‘కేరళం’

నేటి తెలుగు పత్రిక: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రం అయిన కేరళ అధికారిక పేరును “కేరళం”గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. భాషా ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి...

‘వాచ్ అవుట్ ఫర్ అజ్’ తో కథను చెబుతున్న సోనాట

విజయవాడ, 24 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక : హీరోలను వారు ఎక్కడి నుండి వచ్చారో కాదు, వారు ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే దాని ద్వారా నిర్వచిస్తారు. లక్ష్యం, వేగం మరియు ఆత్మవిశ్వాసంతో నడిచే తరాన్ని సోనాట...

అమెరికా సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు

జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌. అగ్రరాజ్యంతో ఒప్పందం దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వక్తలు. న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక బ్యూరో):అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు...