Breaking News

కాపు నేతలు రవిచంద్ర , విద్యాసాగర్ కు కృతజ్ఞతలు

కోదాడ ఏప్రిల్20( నేటి తెలుగు పత్రిక): యాదగిరి గుట్ట మున్నూరు కాపు సంఘ భవన్ లో సుదర్శన్ యాగం నిర్వహించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజ్ రవిచంద్ర , మాజీఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్...

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు!

సూర్యాపేట, ఏప్రిల్ 21(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...

సతీమణితో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు.. ఫొటో వైరల్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును సతీమణి భువనేశ్వరితో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ...

ఢిల్లీకి హరీశ్‌రావు.. జగిత్యాల సభకు దూరం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రాజకీయంగా కీలకమైన సమయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌రావు జగిత్యాల బహిరంగ సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. నేడు నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభకు ఆయన...

సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా పత్రాలతో ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. రైతులు తమ దరఖాస్తుతో పాటు స్వీయ...

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ...

హైదరాబాద్‌లో రూ.150 కోట్ల సైబర్ స్కామ్.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు 52 మందిని అరెస్ట్ చేశారు....

ఆప్తమిత్రుడు చంద్రబాబుకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మోదీ, చంద్రబాబును తన ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు.ఈ...

సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు వ్యక్తం...

48 గంటల్లో ఆర్టీసీ సమ్మె? చర్చలు లేకపోవడంతో ఉద్రిక్తత

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా 48 గంటల్లో సమ్మె ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కార్మిక వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.ఇప్పటివరకు తెలంగాణ...