Breaking News

చిన్నారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా.

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మదనపల్లిలో చోటు చేసుకున్న దారుణ సంఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై...

వర్షానికి ఆవిరైన ఇటుక రాయి

ఎన్టీఆర్ జిల్లా,నేటి తెలుగు పత్రిక: మైలవరం లో రాత్రి కురిసిన వర్షానికి ఇటుక బట్టీ నిర్వాహకులు కుదేలయ్యారు. అటు భారీగా ఏర్పాటైన ఇటుక బట్టీలతో పాటు చిన్న తరహా కుటీర పరిశ్రమగా కుటుంబంతో కలిసి...

విద్యార్థుల మేధో వికాసానికి గణిత అభ్యాసనే పునాది: విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ నాగమణి

పామర్రు, ఫిబ్రవరి 24,(నేటి తెలుగు పత్రిక ): విద్యార్థుల మేధో వికాసానికి మరియు ఉన్నత గణిత అభ్యాసానికి పునాది వంటిగా ఉండే చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత నేటి ఉపాధ్యాయులపై ఉందని...

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.

దళిత రత్న భూషి మహేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన...

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడ ,ఫిబ్రవరి 24(నేటితెలుగు పత్రిక): కోదాడ 22 వార్డు లో సోమ వారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు,...

రాజమౌళి–నాగచైతన్య భేటీ.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి మరియు యువ నటుడు నాగచైతన్య మధ్య జరిగిన భేటీ. ఇటీవల వీరిద్దరూ కలిసినట్లు బయటకు రావడంతో సినీ...

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలి: ఎస్సై విజయ్ భాస్కర్

పామర్రు, ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక ): సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పామర్రు ఎస్సై-2 విజయ భాస్కర్ సూచించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆయన మంగళవారం పామర్రు...

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం.

అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం. కోదాడ ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ​కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన...

రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాలు..!

విజయవాడ. ఫిబ్రవరి 24 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాల చర్చ వేదికను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిపబ్లిక న్ పార్టీ ఆఫ్ ఇండియా...

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పగడ్బంది నిషేధాజ్ఞలు. ఎస్సై జి అజయ్ కుమార్

నడిగూడెం ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ఫిబ్రవరి 25 నుండి మార్చి18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, సాఫీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ,నడిగూడెం...