Breaking News

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు...

హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

సంధ్యా థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ హైదరాబాద్‌: సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును కొట్టివేయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న...

సీతాఫలం ఔషధ ప్రయోజనాలు

సీతాఫలం ఔషధ ప్రయోజనాలు గ్యాస్ సమస్యలు ఎముకల బలానికి చర్మ సమస్యల పరిష్కారానికి గుండె బలానికి గ్యాస్ సమస్యలు ఉన్న వారు చలికాలంలో భోజనం తరువాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ సమస్యలు తగ్గి...

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...

త్వరలోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. కలెక్టర్ల సదస్సులో...

ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌...

ట్రంప్‌ కుటుంబ పాలనలో ప్రత్యేక స్థానం

ట్రంప్‌ కుటుంబ పాలనలో ప్రత్యేక స్థానం: కాబోయే కోడలికి కీలక పదవి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి తన పాలకవర్గంలో...

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి: కలెక్టర్ల సదస్సు అమరావతిలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య...

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానం

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానం టీటీడీకి చెందిన ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కొన్ని సందర్భాలలో ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....