విద్యార్థుల ప్రతిభకే ప్రాధాన్యం.. విద్యా రంగంలో లోకేశ్ కొత్త విధానం
మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేశ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇటీవల...
