Breaking News

బనకచర్ల ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’.. : సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ హయాంలో 90% ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ (TDP) హయాంలోనే ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం

పవన్ కల్యాణ్: "ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం" మంగళగిరి: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవస్థ పనితీరు చిందర వందరగా మారిందని, ఇకపై ఈ వ్యవస్థను...

ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం వేగవంతమైన చర్యలు

ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వ వేగవంతమైన చర్యలు అమరావతి: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ విమర్శలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ విమర్శలు: బీసీ నినాదంపై ప్రశ్నలు నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీసుకొచ్చిన బీసీ నినాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా...

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల

తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం: చర్యలు తీసుకోవాలని నటుడు విజయ్ వినతి తమిళనాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం: సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో నదుల అనుసంధానం...

బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు

కొత్త ఏడాదిలో బీఆర్ఎస్‌కు కష్టకాలం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్...

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని సమీక్ష

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష అమరావతి: రాష్ట్రానికి పెండింగ్ నిధులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ...

ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసు

ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసు: కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసీబీ నమోదు...

రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వంపై కవిత ఆగ్రహం నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజలను...