కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును...
నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం తేదీ: డిసెంబర్ 16, 2024 నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య, బీద...
|| Telangana Assembly meetings starting from today || హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముగ్గురు మాజీ సభ్యులకు...
|| Tabla giant Jakir Hussein was killed || ప్రపంచ ప్రఖ్యాత తబ్లా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఈ రోజు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో...
పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన: పనుల పురోగతిపై సమీక్ష హైలైట్స్: ఉదయం 10:45కు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు నిర్మాణ ప్రాంతంలో ప్రాజెక్టు పనుల పరిశీలన ప్రాజెక్టు అధికారులతో సమీక్ష మధ్యాహ్నం...
రైతు భరోసాకు పరిమితి 7 లేదా 10 ఎకరాలు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు అర్హత లేదు గతంలో మాదిరి వ్యవసాయేతర భూములకు మంజూరు వద్దు కేవలం సాగు...
ప్రజలకు మతస్వేచ్ఛ ఆర్టికల్ 26 ప్రకారం హక్కు: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం హైదరాబాద్:వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...
మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు! హైదరాబాద్:ఉల్లిపాయ ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. కేవలం వారం క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య ఉన్న ఉల్లిపాయ ధరలు ఇప్పుడు కిలో రూ.75 నుంచి రూ.80కు చేరాయి....
భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...
ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...