Breaking News

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు * పోసన బోయిన హుస్సేన్ సూర్యాపేట/హుజూర్నగర్ : మార్చి 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై...

తెలంగాణకు చేరుకున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

నేటి తెలుగు పత్రిక,Mar 10: తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

పాఠశాలల అభివృద్ధికి అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత

మంత్రి లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం ప్రకటన ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక,mar...

మీ ఇంట్లో ఏసీ ఉందా..? అయితే ఈ తప్పులు చేయొద్దు.. లేకపోతే భారీ కరెంట్ బిల్లు!

నేటి తెలుగు పత్రిక,mar 10: వేసవి కాలం మొదలవుతున్న కొద్దీ ఇళ్లలో, ఆఫీసుల్లో Air Conditioner వినియోగం పెరుగుతోంది. అయితే ఏసీని సరిగా ఉపయోగించకపోతే పరికరం దెబ్బతినడంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా భారీగా...

టీ20 వరల్డ్‌కప్ విజేతలకు బీసీసీఐ కాసుల వర్షం

నేటి తెలుగు పత్రిక, Mar 10: భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమ్ ఇండియా ఘన విజయాన్ని పురస్కరించుకుని భారీ నగదు బహుమతిని ప్రకటించింది. భారత జాతీయ క్రికెట్ జట్టు ICC పురుషుల T20...

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పునర్విభజన

మార్చ్10( నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతూ పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా,...

యూటీఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

కోదాడ/ మేళ్లచెరువు: మార్చ్10( నేటి తెలుగు పత్రిక): టీఎస్ యుటిఎఫ్ మేళ్లచెరువు కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, ఉపాధ్యాయుల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, మొదటి దశ పోరాటంలో భాగంగా కేజీబీవీ...

ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత నిరాహార దీక్ష భగ్నం – పోలీసులు అదుపులోకి

నేటి తెలుగు పత్రిక,mar 10: ఖమ్మం లో మాజీ ఎమ్మెల్సీ కె. కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ బాధితులను పరామర్శించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం...

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ...

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత..? హోటళ్ల ఆందోళన – డిస్ట్రిబ్యూటర్ల కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక,mar 10: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న వార్తల మధ్య హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా మారుతోందని...