Breaking News

మరికాసేపట్లో మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన

రూట్ మ్యాప్‌పై టెన్షన్.. ఏ దారిన వెళ్తారన్నదే ఉత్కంఠ. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న...

అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ : ‌ మంత్రి రవీంద్ర

నవోదయం 2.0 కింద నిరంతర నిఘా. అమరావతి, ఫిబ్రవరి 5 నేటి తెలుగు పత్రిక: నవోదయం 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌ను అక్రమ మద్యం తయారీ (ఇలిసిట్ డిస్టిలేషన్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్‌,...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఎ. కొండూరు ఫిబ్రవరి 5 ,(నేటి తెలుగు పత్రిక): 2005 వ సంవత్సరం లో యూపీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొన సాగించాలని, సిపిఎం పార్టీ...

న్యాయవాదుల సమస్యల కోసం పోరాడుతున్న చలసాని అజయ్ కుమార్ కు మొదటి వేయాలి

పులివెందుల నేటి తెలుగు పత్రిక : అనునిత్యం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ కు జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్...

తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ లపై ఆక్రమాణాల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ పోలీస్ శాఖ

తిరువూరు ఫిబ్రవరి 5 ( నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలను తొలగింపుపై పోలీసు డిపార్ట్మెంట్ సహయంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ అధికారులుపట్టణంలో వ్యాపారస్తులు ఫుట్ పాత్...

దివ్యాంగుల సంక్షేమా నికి తగిన నిధులు కేటాయించాలి…!

విజయవాడ, ఫిబ్రవరి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దివ్యంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయిం చాలని అధ్యక్షులు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల...

2029 ఎన్నికల్లో నూతన పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…!

విజయవాడ నేటి తెలుగు పత్రిక: 2029 ఎన్నికల్లో "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రత్యామ్నాయ రాజకీయ పార్టి కాభోతుందని ఆ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్...

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బి.ఆర్.ఎస్ నాయకురాలు చిమ్మి భాగ్య

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలన్న గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిమ్మి భాగ్య గారు...

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన

నడిగూడెం,ఫిబ్రవరి 5(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని తెల్లబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ...

యాదగిరిగుట్ట లోని 2,3,4,5,11 వార్డులలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి

ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత, గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు మున్సిపాలిటీ...