Breaking News

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజిపి హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులు. మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం సమీపంలో జరిగిన...

కాంగ్రెస్ కార్యకర్త పెద్ది లక్ష్మయ్య గారి తల్లి పెద్ది వెంకమ్మ స్వర్గస్తులయ్యారు

కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం...

గీత కార్మికులపై హరీష్‌రావు ఫైర్.. సహాయం ఎక్కడ?

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు గీత కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని పేర్కొంటూనే, వాస్తవంగా...

మార్కాపురం ఘోరం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కావడం...

కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో సీనియర్ నాయకులు శ్రీ కోట మళ్ళా రెడ్డి గారి తల్లి కోట యాదమ్మ...

మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్!

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న డ్రై డే ప్రకటిస్తూ పోలీసులు...

మార్కాపురం ప్రమాదంపై లోకేష్ ఆవేదన.. బాధితులకు అండగా ఉంటామని హామీ

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న...

ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ క్లారిటీ.. నెలకు రూ.89 కోట్లు ఖర్చు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: అసెంబ్లీలో ఎ. రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కీలక వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సుమారు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని...

ఇంధన కొరత పుకార్లపై కేంద్రం కఠిన చర్యలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి సరఫరాపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు...

మార్కాపురం ప్రమాదం.. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం మార్కాపురం...