Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

మిగిలిన స్థానాలలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను గెలిపించండి. మతోన్మాద బిజెపిని ఓడించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. సూర్యాపేట నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే...

బొమ్మలరామారంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి

యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 04 :( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు నియోజకవర్గం లోని బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి ఊరిలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు...

ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ప్రచార కార్యక్రమానికి ఆలేరు ఒకటో వార్డు ప్రజల నుండి భారీ స్పందన

కాంగ్రెస్ అభ్యర్థి చింతలషణి సునీత శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని...

విఎంసి డైరీ ఆవిష్క రించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, ఫిబ్రవరి 4 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నగర పాలక సంస్థ డైరీను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ రాయన...

700 మంది సాధువుల గర్జన సదస్సు..!

విజయవాడ, ఫిబ్రవరి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా సాధు సంత్స్ పరివార్ ఆధ్వర్యంలో జరిగిన "హిందూ ధార్మిక సదస్సు" అద్భుత విజయంతో ముగి సింది. సనాతన...

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు . పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ,ఫిబ్రవరి 4 (నేటి తెలుగు పత్రిక): గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోట్ల రూపాయల నిధులతో...

పీఎం కిసాన్, రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్

ఫిబ్రవరి చివర్లో అకౌంట్లలోకి డబ్బులు.. ముహూర్తం ఫిక్స్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ రైతులకు డబుల్ బొనాంజా దక్కనుంది. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల కింద పెట్టుబడి సాయం ఒకేసారి రైతుల...

తెలంగాణ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త

రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్ స్టేషన్లు.. దూర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సదుపాయాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో...

ఏపీ విద్యార్థులకు బంపర్ ఛాన్స్.. స్కూల్స్, కాలేజీల్లో ఉచిత ఆధార్ అప్డేట్..!

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంపుల ద్వారా విద్యార్థులు...

ఆనందాన్ని ట్రోలింగ్‌గా మార్చొద్దు.. సోషల్ మీడియాకు లావణ్య త్రిపాఠి గట్టి సందేశం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కెరీర్ మంచి దశలో ఉండగానే మెగా హీరో వరణ్ తేజ్‌ను...