Breaking News

మహా కుంభమేళాపై మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

|| Mamata Banerjee's Harsh Comments on Maha Kumbh Mela || ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఏర్పాట్లపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West...

“బీజేపీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చేందుకు సిద్ధం” – షబ్బీర్ అలీ

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు సరైంది కాదు: షబ్బీర్ అలీ హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసత్య ప్రచారాన్ని విస్తరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్త వీసీలు నియామకం

ఏపీ ప్రభుత్వ నిర్ణయం: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్త వీసీలు నియామకం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సలర్లను (VC) గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ మేరకు...

రూ.50 వేలకుపైగా నగదు ఉంటే తప్పనిసరిగా ఆధారాలు అవసరం

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగదు పరిశీలన కఠినతరం హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి (Election Code) అమల్లోకి వచ్చింది. అయితే, ప్రచారం...

పేదల ప్రభుత్వం కాంగ్రెస్ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్

పేదల ప్రభుత్వం కాంగ్రెస్ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్: "కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం.. అన్ని వర్గాలు సమానం.. ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు" అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్...

బీసీ కులగణన తరవాత రాష్ట్రం లోని ఇతర పార్టీలకి కాలం చెల్లింది

శోభారాణి, మహిళ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, , గాంధీ భవన్.. బండ్రు శోభారాణి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించాలీ అని సీఎం రాష్ట్రం లో బీసీ కులగణన...

సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలుహైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జ్ఞానేశ్వర్ కుమార్ ను కొత్త చీఫ్ ఎన్నికల కమీషనర్ (సీఈసీ) గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత...

రేవంత్ రెడ్డికి రాష్ట్రం అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఉంటే చాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. ఆమనల్లిలో జరిగిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ,...

చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు గుంటూరు: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు (K. Rammohan Naidu) గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు (Double...