బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): 46 ఏళ్ల కళామతల్లి సేవకు గుర్తింపుగా ప్రజా కళాకారుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సబ్బని కృష్ణ కు బహుజన సాహిత్య అకాడమీ (బి...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం (టీవీకే) పార్టీ చుట్టూ ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.సోషల్...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రభుత్వం మొత్తం ₹3,24,234 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వివిధ రంగాల అభివృద్ధి,...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూడూరు గ్రామంలో ఐస్క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్థులు...
బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆ ఇళ్ల మల్లేష్ (55) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని బావ మరిది గుడిసెల...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది” అని...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
హైదరాబాద్, మార్చి 19, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లీ...
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....