Breaking News

పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం – పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి...

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన హైదరాబాద్: నగరంలోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపంచ...

తెలంగాణ ఉద్యమ యోధుడు గద్దర్ జయంతి – సీఎం రేవంత్ నివాళి

|| Telangana movement warrior Gaddar Jayanti – CM Revanth Tribute || హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గద్దర్ (గుమ్మడి విఠల్) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ...

భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నాం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నాం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడమే...

ప్రొటెక్టెడ్ బై హైడ్రా…ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు

తెలంగాణలో హైడ్రా కూల్చివేతల దూకుడు – అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే పలు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా, తాజాగా సంగారెడ్డి...

భారత అభివృద్ధికి కొత్త విశ్వాసం నింపే బడ్జెట్

భారత అభివృద్ధికి కొత్త విశ్వాసం నింపే బడ్జెట్: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు. "మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధి...

వందేళ్ల వైద్య సేవలకు కొత్త రూపు

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన – గోషామహల్ స్టేడియంలో నూతన నిర్మాణం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోషామహల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్నారు....

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు వేగవంతం – బీసీ రిజర్వేషన్లపై ఫోకస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక చర్యలు...

గట్టెక్కడానికి గడ్డి తిన్న కాంగ్రెస్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారబోతున్నాయని హేళన...

అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు విస్తరించింది

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఏపీ శాసనమండలి చీఫ్ విప్ అనురాధ తీవ్ర విమర్శలు ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే, అతని కన్నా పెద్ద అవినీతి...