Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా శివరాత్రి జాతర మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ...

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.2వ మున్సిపల్...

ఫ్రీగా గ్యాస్ సిలిండర్ + స్టౌవ్!

👩‍🍳 మహిళలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్ – ఇలా అప్లై చేసుకోండి. నేటి తెలుగు పత్రిక: మహిళలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రూపాయి ఖర్చు లేకుండా కొత్త గ్యాస్ కనెక్షన్ అందించేలా...

ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్..!

విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్ – సీఎం చంద్రబాబుకు కేంద్రం హామీ నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న...

బాబోయ్ ఎండలు..!

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్ నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో చలి దాదాపుగా తగ్గిపోయింది. ఉదయం వేళల్లో మాత్రమే స్వల్పంగా చలి అనిపిస్తుండగా, పగటి...

ఓటర్లకు గుడ్‌న్యూస్..!

రేపు వేతనంతో కూడిన సెలవు – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బుధవారం ఉదయం...

ఈసీ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు – కారణం ఇదే నేటి తెలుగు పత్రిక: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్...

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం!

లోక్‌సభ సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ నోటీసులు – 118 మంది విపక్ష ఎంపీల సంతకాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలంటూ...

టీటీడీకి హైదరాబాద్ ఐటీ దిగ్గజం భారీ విరాళం

రూ.30 లక్షల డొనేషన్ అందజేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని. నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం లభించింది. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్...

ప్రభుత్వ భూములు సర్వే చేయించాలి: సర్పంచ్‌

కోదాడ ,ఫిబ్రవరి 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని. వివిధ రకాల ప్రభుత్వ భూములు. సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని. మండల తహశీల్దార్...